వివరాలు
ఇంకా చదవండి
ఆయన చెప్పే విషయాలకు తగినంత మంది ప్రజలు స్పందించినప్పుడు, మైత్రేయుడిని యావత్ ప్రపంచంతో మాట్లాడమని కోరతారు. మరియు ఆ రోజున, అనగా ప్రకటన దినం అని పిలువబడే రోజున, ఒక అసాధారణమైన సంఘటన జరుగుతుంది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, అప్పటికే సుపరిచితమైన మైత్రేయ ముఖాన్ని తమ టెలివిజన్ తెరలపై చూస్తారు.











